ద్వారాలు, కిటికీలు సరిసంఖ్యలోనే ఉండాలట!

Webdunia
గురువారం, 3 జులై 2014 (13:04 IST)
మీ ఇంటి ద్వారాలు, కిటికీలు సరిసంఖ్యలో కాకుండా బేసి సంఖ్యలో ఉంటే వెంటనే మార్పు చేయాల్సిందేనని వాస్తు నిపుణులు అంటున్నారు. కిటికీలు బేసి సంఖ్యలో ఉంటే ఇంటి యజమానికి సానుకూల ఫలితాలు ఉండవని, ఇంకా సున్నతో చేరిన సరి సంఖ్యలు (10, 20, 30) పనికిరావని వారు హెచ్చరిస్తున్నారు.
 
ఇంటి స్థలంలో దక్షిణ- పశ్చిమ- నైరుతి దిశలు మెరకగాను, ఉత్తర - తూర్పు - ఈశాన్య దిశలు పల్లంగాను ఉండాలి. బయట నీరు ఇంటి ఆవరణలోకి రాకూడదు. ఇంటిలోని నీరు తూర్పు, ఉత్తర, ఈశాన్య దిశల నుంచి బయటికి పోవడం శ్రేయస్కరం. 
 
తూర్పు- ఉత్తర దిశలలో ప్రహరీ గోడను కలుపుకొని గదులను నిర్మించకూడదు. ఖాళీలు ఉండాలి. తూర్పు-పడమరలో గానీ, ఉత్తర- దక్షిణాలలో గానీ రెండు వరండాలు నిర్మించవచ్చునని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యను ఆమె ప్రియుడి వద్దకు పంపించా, నాకిప్పుడు ప్రాణభయం లేదు: పోలీసులతో భర్త

గోదావరి పుష్కరాల కోసం రూ.500 కోట్లు.. ఎనిమిది కోట్ల మంది పుణ్య స్నానాలు

తెలంగాణ అసెంబ్లీ వద్ద పాము కలకలం.. పట్టుకున్న కానిస్టేబుల్

తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క-మొత్తం కేటాయింపులు రూ. 3,24,234 కోట్లు

భార్యకు అక్రమ సంబంధాన్ని నిరూపించేందుకు డీఎన్‌ఏ టెస్టులా.. పిటిషనర్‌కు అపరాధం

అన్నీ చూడండి

లేటెస్ట్

Ugadi 2026: ఈ రోజే బ్రహ్మ విశ్వసృష్టిని ప్రారంభించారట.. వంటకాల ప్రాముఖ్యత?

Chaitra Navaratri: శ్రీరామ నవమితో ముగిసే చైత్ర నవరాత్రులు.. ఉగాది ప్రత్యేకత

18-03-2026 బుధవారం ఫలితాలు - నేడు అనుకూలించనిది రేపు ఫలిస్తుంది

17-03-2026 మంగళవారం ఫలితాలు: కష్టించినా ఫలితం శూన్యం

18న శ్రీవారి ఆర్జిత సేవా - 24న ప్రత్యేక దర్శన టిక్కెట్లు రిలీజ్

Show comments