ద్వారాలు, కిటికీలు సరిసంఖ్యలోనే ఉండాలట!

Webdunia
గురువారం, 3 జులై 2014 (13:04 IST)
మీ ఇంటి ద్వారాలు, కిటికీలు సరిసంఖ్యలో కాకుండా బేసి సంఖ్యలో ఉంటే వెంటనే మార్పు చేయాల్సిందేనని వాస్తు నిపుణులు అంటున్నారు. కిటికీలు బేసి సంఖ్యలో ఉంటే ఇంటి యజమానికి సానుకూల ఫలితాలు ఉండవని, ఇంకా సున్నతో చేరిన సరి సంఖ్యలు (10, 20, 30) పనికిరావని వారు హెచ్చరిస్తున్నారు.
 
ఇంటి స్థలంలో దక్షిణ- పశ్చిమ- నైరుతి దిశలు మెరకగాను, ఉత్తర - తూర్పు - ఈశాన్య దిశలు పల్లంగాను ఉండాలి. బయట నీరు ఇంటి ఆవరణలోకి రాకూడదు. ఇంటిలోని నీరు తూర్పు, ఉత్తర, ఈశాన్య దిశల నుంచి బయటికి పోవడం శ్రేయస్కరం. 
 
తూర్పు- ఉత్తర దిశలలో ప్రహరీ గోడను కలుపుకొని గదులను నిర్మించకూడదు. ఖాళీలు ఉండాలి. తూర్పు-పడమరలో గానీ, ఉత్తర- దక్షిణాలలో గానీ రెండు వరండాలు నిర్మించవచ్చునని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మన్యం జిల్లాలో నిప్పుల కుంపటి.. ముగ్గురు బలి..

రీల్స్ కోసం నిప్పంటించారు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంట అగ్నిప్రమాదం.. ఎనిమిది మందిపై కేసు

నల్గొండ జిల్లాలో ఘోస్ట్ స్కూల్స్... 315 పాఠశాలల్లో నో స్టూడెంట్స్

అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

అన్నీ చూడండి

లేటెస్ట్

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

Show comments