Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండిన పువ్వులు అరిష్టానికి సంకేతం.. మహాభారత చిత్రాన్ని ఉంచితే?

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (10:51 IST)
వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని కొన్ని వస్తువులు ఇంటికి డబ్బు రాకుండా కూడా అడ్డుకుంటాయి. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా ఎండిన పువ్వులు ఆర్థిక సంక్షోభానికి దారితీస్తాయి. 
 
పువ్వులు శుభ చిహ్నాలు.. ప్రతి ఒక్కరి దేవుడి గదిలో దేవుడిని పూజించడానికి పూలను ఉపయోగిస్తారు. ఇది అందాన్ని పెంచే సాధనం కూడా.. ఇకపోతే తాజా పువ్వు అయితేనే అందాన్ని పెంచి శుభ ఫలితాలను ఇస్తుంది. 
 
అలాంటి పువ్వులు వాడిపోతే ఇంట్లో పెట్టకూడదు. ముఖ్యంగా ఎండిన పువ్వులు అరిష్టానికి సంకేతం. వీటివల్ల నెగటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు పటాలపై ఉన్న పువ్వులను మార్చాల్సి ఉంటుంది.
 
మహాభారత చిత్రాన్ని ఉంచడం కూడా అశుభమే. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మహాభారత చిత్రం ఉండడం వల్ల ఉద్రిక్తత, గొడవలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు పెంచుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

లేటెస్ట్

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

06-04-2025 నుంచి 12-04-2025 వరకు మీ వార ఫలితాలు

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు- పరిస్థితులకు తగినట్లుగా నడుచుకోండి..

తర్వాతి కథనం
Show comments