ఇంటికి ఒకే సింహద్వారమైతే.. తూర్పు దిశ శ్రేష్ఠమట!

Webdunia
సోమవారం, 18 మే 2015 (18:43 IST)
ఇంటికి ఒకే సింహద్వారం అయితే తూర్పు దిశ శ్రేష్ఠం. రెండు సంహిద్వారాలయితే తూర్పు-పశ్చిమ దిశల్లో ఉత్తమం. నలుదిక్కులా ద్వారాలు బహు శ్రేష్టం. తూర్పున ఏకద్వారం-ధనవృద్ధి, ఇదే ఏకద్వారం దక్షిణదిశన ఉంటే విజయం చేకూరుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు. 
 
పశ్చిమంలో ధన హాని, ఉత్తర దిశ సంపదలేమి, తూర్పున ఒకటి, దక్షిణాన ఒకటి.. మొత్తం రెండు సింహద్వారాలు అయినప్పటికీ కళత్ర పీడ తప్పదు. రెండు ద్వారాలు తూర్పు-పడమరలకు ఉంటే శుభపరిణామం. పుత్రవృద్ధి. దక్షిణ -పశ్చిమదిశలలో 2 సింహద్వారాలుంటే ద్రవ్యలాభం. తూర్పు - ఉత్తరదిశలు కష్ట నష్టాలు. ఉత్తర దక్షిణాలలో సింహద్వారాలు శత్రుభయం. ఉత్తర పశ్చిమాలు కీడులు. 
 
తూర్పు-పడమర-దక్షిణ దిశలలో 3 సింహద్వారాలుంటే సౌఖ్యలోపం, తూర్పు-ఉత్తర-దక్షిణాలలో సంపద, ఉత్తర-పశ్చిమాలలో కీర్తి వృద్ధి, తూర్పు-ఉత్తర- పశ్చిమాలు కీర్తి సంపదలు చేకూరుతాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హరీష్ రావు గుంటనక్క.. సరే.. జగన్, పవన్, లోకేష్‌లపై కల్వకుంట్ల కవిత ఏమన్నారు?

అనుకున్నదానికంటే ఎక్కువే చేశాం.. ఇరాన్‌పై యుద్ధానికి త్వరలోనే చరమగీతం.. ట్రంప్

Jagan: చంద్రబాబు ఉప ప్రధానా? ఎవరు చెప్పినారు సామీ..?: వైఎస్ జగన్ (video)

Titanic pose: జాక్, రోజ్‌లా టైటానిక్ ఫోజు ఇచ్చిన ట్రంప్ ఎఫ్‌స్టీన్.. Epstein Files సంగతి ఏంటి? (video)

ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్.. గేర్ విరిగి చక్రం విడిపోయింది.. తర్వాత? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆదాయం పెరగాలంటే.. ధనవంతులు కావాలంటే.. చాణక్య నీతిని..?

09-03-2026 సోమవారం ఫలితాలు : దంపతుల మధ్య అకారణ కలహం...

08-03-2026 ఆదివారం ఫలితాలు- మీ కృషికి అదృష్టం తోడవుతుంది

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో కుంభాభిషేకం, గోపురం చూసినా చాలు...

08-03-2026 నుంచి 14-03-2026 వరకు ఫలితాలు-నేటి కంటే రేపు శుభం అన్న భావంతో...

Show comments