Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటికి ఒకే సింహద్వారమైతే.. తూర్పు దిశ శ్రేష్ఠమట!

Webdunia
సోమవారం, 18 మే 2015 (18:43 IST)
ఇంటికి ఒకే సింహద్వారం అయితే తూర్పు దిశ శ్రేష్ఠం. రెండు సంహిద్వారాలయితే తూర్పు-పశ్చిమ దిశల్లో ఉత్తమం. నలుదిక్కులా ద్వారాలు బహు శ్రేష్టం. తూర్పున ఏకద్వారం-ధనవృద్ధి, ఇదే ఏకద్వారం దక్షిణదిశన ఉంటే విజయం చేకూరుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు. 
 
పశ్చిమంలో ధన హాని, ఉత్తర దిశ సంపదలేమి, తూర్పున ఒకటి, దక్షిణాన ఒకటి.. మొత్తం రెండు సింహద్వారాలు అయినప్పటికీ కళత్ర పీడ తప్పదు. రెండు ద్వారాలు తూర్పు-పడమరలకు ఉంటే శుభపరిణామం. పుత్రవృద్ధి. దక్షిణ -పశ్చిమదిశలలో 2 సింహద్వారాలుంటే ద్రవ్యలాభం. తూర్పు - ఉత్తరదిశలు కష్ట నష్టాలు. ఉత్తర దక్షిణాలలో సింహద్వారాలు శత్రుభయం. ఉత్తర పశ్చిమాలు కీడులు. 
 
తూర్పు-పడమర-దక్షిణ దిశలలో 3 సింహద్వారాలుంటే సౌఖ్యలోపం, తూర్పు-ఉత్తర-దక్షిణాలలో సంపద, ఉత్తర-పశ్చిమాలలో కీర్తి వృద్ధి, తూర్పు-ఉత్తర- పశ్చిమాలు కీర్తి సంపదలు చేకూరుతాయి. 

ఈవీఎంలో పాము దూరిందట.. అందుకే దాన్ని పిన్నెల్లి పగులకొట్టారట!

అదే ముద్రగడ పద్మనాభం పరువు తీసేలా వుంది, ఫోన్ చేస్తే వైసిపి నాయకులు లిఫ్ట్ చేయడంలేదట?!!

పిన్నెలి రామకృష్ణారెడ్డి పాత పోస్ట్ వైరల్.. పేలుతున్న జోకులు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

నాకు తెలిసి జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టరు: ఆర్ఆర్ఆర్

21-05-202 మంగళవారం దినఫలాలు - పెంపుడు జంతువుల పట్ల మెళకువ అవసరం...

హరే కృష్ణ స్వర్ణ దేవాలయంలో నరసింహ జయంతి ఉత్సవాలు

20-05-202 సోమవారం దినఫలాలు - ఒక స్థిరాస్తి కొనుగోలు అనుకూలిస్తుంది...

19-05-202 ఆదివారం దినఫలాలు - ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి...

19-05-2004 నుంచి 25-05-2024 వరకు మీ వార రాశిఫలాలు

Show comments