తూర్పు దిశ కంటే పశ్చిమ దిశ పల్లమైనచో...?

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (16:23 IST)
తూర్పు దిశకంటే-పశ్చిమ దిశ పల్లమైనచో.. వంశ హాని కలుగును. గృహమునకు తూర్పు దిశలో ఉన్న స్థలము కొనవచ్చును. అయితే ఆ స్థలము గృహమునకంటే పల్లముగా ఉండుట మంచిది. 
 
తూర్పు ముఖముగల సింహద్వారము నిర్మించినపుడు- తూర్పు ఖాళీ స్థలము పశ్చిమమునకటే ఎక్కువ ఎత్తులో ఉండవలెను.
 
తూర్పు రోడ్డు గల గృహమునకు ద్వారబంధాన్ని అమర్చినప్పుడు తూర్పు, ఈశాన్యస్థలమును రెండు భాగములు చేసి, అందులో తూర్పు-ఈశాన్యములో ద్వారాన్ని ఏర్పాటు చేసినట్లైతే సర్వశుభములు కలుగునని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Bride and groom: పెళ్లి మండపంలో వధూవరులు లిప్ లాక్.. ఎంతకీ వదల్లేదు.. తిట్టిపోస్తున్న జనం (video)

జొమాటోలో ఆర్డర్ చేసిన బిర్యానీలో కుక్క కాలు.. వీడియో వైరల్

పెయింట్ డబ్బా మీద భార్య పడిందన్నాడు.. కానీ సుత్తితో తలపై కొట్టాడు.. కూతుళ్లు?

తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం

మొంథా తుఫానుతో ఏపీకి నష్టం.. రూ.341.48 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన కేంద్రం

అన్నీ చూడండి

లేటెస్ట్

రాత్రిపూట బట్టల్ని శుభ్రం చేయొచ్చా.. వాషింగ్ మెషీన్‌ను ఏ దిశలో వుంచాలంటే?

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

10-03-2026 మంగళవారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం....

ఈ దొంగ సన్యాసిని బయటకు గెంటండి: సాయిబాబా

ఆదాయం పెరగాలంటే.. ధనవంతులు కావాలంటే.. చాణక్య నీతిని..?

Show comments