తూర్పు దిశ కంటే పశ్చిమ దిశ పల్లమైనచో...?

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (16:23 IST)
తూర్పు దిశకంటే-పశ్చిమ దిశ పల్లమైనచో.. వంశ హాని కలుగును. గృహమునకు తూర్పు దిశలో ఉన్న స్థలము కొనవచ్చును. అయితే ఆ స్థలము గృహమునకంటే పల్లముగా ఉండుట మంచిది. 
 
తూర్పు ముఖముగల సింహద్వారము నిర్మించినపుడు- తూర్పు ఖాళీ స్థలము పశ్చిమమునకటే ఎక్కువ ఎత్తులో ఉండవలెను.
 
తూర్పు రోడ్డు గల గృహమునకు ద్వారబంధాన్ని అమర్చినప్పుడు తూర్పు, ఈశాన్యస్థలమును రెండు భాగములు చేసి, అందులో తూర్పు-ఈశాన్యములో ద్వారాన్ని ఏర్పాటు చేసినట్లైతే సర్వశుభములు కలుగునని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చి వైద్యులపై దాడి చేసిన మహిళ

శ్రీవారి సేవలో అనంత్ అంబానీ... శ్రీనివాసుడికి భారీ విరాళం

నెల్లూరులో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారుల గల్లంతు

వైకాపా నేతల పర్యటనలో రౌడీషీటర్లు : 3 కేసులు నమోదు

అన్నీ చూడండి

లేటెస్ట్

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

Show comments