చదువుకునేటప్పుడు మంచంపై కూర్చోకూడదు.. తెలుసా?

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (11:26 IST)
వాస్తుశాస్త్రాన్ని మనం అనాది నుండి అనుసరిస్తూ వస్తున్నాం. కొంత మందికి దీని గురించి తెలియక ఇబ్బందులలో పడతారు. అలాంటి వారు నిపుణుల దగ్గర సూచనలు తీసుకోవడం మంచిది. వాస్తు ఇంటికే కాదు, మనం ఆచరించే పద్ధతులను బట్టి కూడా ఉంటుంది. మన ఆర్ధికాభివృద్ధి, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇది ప్రభావం చూపుతుంది. 
 
మన పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులు అవ్వాలని మనం ఆశిస్తాం. పిల్లల ప్రయత్నంతోపాటు మనం వారికి వెసులుబాట్లు కల్పించాలి. వారి పురోభివృద్ధికి దోహదపడాలి. దానికి అనుగుణంగా మనం గృహాన్ని నిర్మించుకోవాలి. వాస్తు శాస్త్రాన్ని పాటించాలి లేకపోతే పిల్లలకు సబ్జెక్ట్‌లు కష్టమవుతాయి. తెలివితేటలపై ప్రభావం పడుతుంది. ఏకాగ్రత నశిస్తుంది. 
 
కష్టపడి చదివినా మంచి ఫలితాలు రాకపోవచ్చు. సక్రమమైన వాస్తు అభివృద్ధిని ఇస్తుంది. విద్యార్థులు చదువుకునేటప్పుడు ఇంట్లో నాల్గవ అనుకూలమైన దిక్కులో కూర్చోవాలి. తద్వారా ఏకాగ్రత పెంపొందించబడుతుంది. ముఖ్యంగా ఇంట్లో సరస్వతీ స్థానం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. సరస్వతి స్థానంలో ఏవైనా లోపాలు ఉంటే స్కిల్స్‌పై ప్రభావం పడుతుంది.
 
పరోక్షంగా ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి సన్నగిల్లుతుంది. దీని కోసం నిపుణులను సంప్రదించాలి. చదువుకునేటప్పుడు మంచంపై కూర్చోకూడదు. మంచంపై కూర్చుంటే తగిన విధంగా దృష్టి సారించలేరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మన్యం జిల్లాలో నిప్పుల కుంపటి.. ముగ్గురు బలి..

రీల్స్ కోసం నిప్పంటించారు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంట అగ్నిప్రమాదం.. ఎనిమిది మందిపై కేసు

నల్గొండ జిల్లాలో ఘోస్ట్ స్కూల్స్... 315 పాఠశాలల్లో నో స్టూడెంట్స్

అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

అన్నీ చూడండి

లేటెస్ట్

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

తర్వాతి కథనం
Show comments