Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాలయ పక్షం 14 రోజులు.. అన్నదానం చేస్తే..?

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (10:36 IST)
మహాలయ పక్షంలో చాలా ముఖ్యమైన అంశం అన్నదానం. దంపతులిద్దరూ తమ చేతులారా ఇతరులకు అన్నదానం చేయడం ద్వారా విశేష ఫలితాలు చేకూరుతాయి. అన్నదానం పొందే ప్రతి ఒక్కరినీ తమ పూర్వీకులుగా పరిగణించాలి. 
 
అన్నదానం పొందే ప్రతి ఒక్కరినీ తమ పూర్వీకులుగా పరిగణించాలి. ఇంకా పేదలకు అన్నం దానం చేస్తే, పితరుల ఆశీర్వాదం లభిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు చేతులారా వండిన అన్నాన్ని అన్నదానం చేస్తే.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఈ అన్నదానంలో నువ్వుల ఉండలు, అరిసెలు, గారెలు, కొబ్బరి పాలు వుండేలా తీసుకోవాలి. అలాగే పితృదేవతలకు ఇష్టమైన ఆహార పదార్థాలను అన్నదానంతో కలిపి పంచడం చేస్తే విశిష్ట ఫలితాలు చేకూరుతాయి. 
 
కర్ణుడు దాన కర్ణుడిగా పేరు సంపాదించాడు. ఎవరు ఏమి అడిగానా లేదని చెప్పకుండా దానం చేస్తాడు. కానీ దురదృష్టవశాత్తు అన్నదానం చేయలేదు. 
 
అతని మరణానికి తర్వాత 14 రోజులు భూలోకానికి వెళ్లి అన్నదానం, తర్పణం, శ్రాద్ధం మొదలైనవాటిని చేసి పెట్టి తిరిగి స్వర్గం పొందాడు. ఆ 14 రోజులు తాను మహాలయ పక్ష దినంగా పరిగణిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి-71.37 శాతం ఉత్తీర్ణత

నా ఫోన్ లాక్కుంటారా? టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని (video)

వివాహితతో ప్రియుడు రాసలీల, భర్త రావడంతో ట్రంకు పెట్టెలో దాక్కున్న ప్రియుడు (video)

పెళ్లైన 15 రోజులకే భార్యను వదిలేశాడు.. ఒకే ఇంట్లో ప్రేయసితో వుండమంటే.. ?

Crime News : భార్య, అత్తపై క్యాబ్ డ్రైవర్ కత్తితో దాడి

అన్నీ చూడండి

లేటెస్ట్

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

పంచమి తిథి : వారాహి దేవిని ఇలా పూజిస్తే?

తర్వాతి కథనం
Show comments