మహాలయ పక్షం 14 రోజులు.. అన్నదానం చేస్తే..?

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (10:36 IST)
మహాలయ పక్షంలో చాలా ముఖ్యమైన అంశం అన్నదానం. దంపతులిద్దరూ తమ చేతులారా ఇతరులకు అన్నదానం చేయడం ద్వారా విశేష ఫలితాలు చేకూరుతాయి. అన్నదానం పొందే ప్రతి ఒక్కరినీ తమ పూర్వీకులుగా పరిగణించాలి. 
 
అన్నదానం పొందే ప్రతి ఒక్కరినీ తమ పూర్వీకులుగా పరిగణించాలి. ఇంకా పేదలకు అన్నం దానం చేస్తే, పితరుల ఆశీర్వాదం లభిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు చేతులారా వండిన అన్నాన్ని అన్నదానం చేస్తే.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఈ అన్నదానంలో నువ్వుల ఉండలు, అరిసెలు, గారెలు, కొబ్బరి పాలు వుండేలా తీసుకోవాలి. అలాగే పితృదేవతలకు ఇష్టమైన ఆహార పదార్థాలను అన్నదానంతో కలిపి పంచడం చేస్తే విశిష్ట ఫలితాలు చేకూరుతాయి. 
 
కర్ణుడు దాన కర్ణుడిగా పేరు సంపాదించాడు. ఎవరు ఏమి అడిగానా లేదని చెప్పకుండా దానం చేస్తాడు. కానీ దురదృష్టవశాత్తు అన్నదానం చేయలేదు. 
 
అతని మరణానికి తర్వాత 14 రోజులు భూలోకానికి వెళ్లి అన్నదానం, తర్పణం, శ్రాద్ధం మొదలైనవాటిని చేసి పెట్టి తిరిగి స్వర్గం పొందాడు. ఆ 14 రోజులు తాను మహాలయ పక్ష దినంగా పరిగణిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త సైబర్ మోసాలు.. పెమ్మసాని హెచ్చరిక

నేనూ పవన్ బాగానే ఉన్నాం... మీరు అతి చేస్తే తాట తీస్తా : టీడీపీ నేతలకు బాబు వార్నింగ్

కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటన.. ముమ్మరంగా ఏర్పాట్లు

నేడే 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ - పసుపు జెండా పౌరుషం ఎన్నిటికీ తగ్గదు : చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆదివారం ఆదిత్యుడిని పూజిస్తే...?

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం.. నివేదిక సిద్ధం..జూన్ 30న సమర్పణ

25-04-2026 శనివారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చుచేయండి

శ్రీవారికి కానుకగా 753 గ్రాముల బంగారు పతకాలను ఇచ్చిన బెంగళూరు భక్తురాలు

పెంచలకోన.. భారీ సర్ప ఆకారపు కొండ.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

తర్వాతి కథనం
Show comments