Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనీ ప్లాంట్‌ను పెంచితే డబ్బు వస్తుందా?

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (22:52 IST)
వాస్తు ప్రకారం చాలామంది తమ ఇళ్ళలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుతుంటారు. ఇంట్లో ఉంటే మంచిదని, సంపద తీసుకువస్తుందని చెబుతుంటారు. మనీ ప్లాంట్ వల్ల నిజంగా సంపద వస్తుందా అన్న సందేహం కలుగుతుంటుంది. ఈ విషయంలో వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఒకసారి తెలుసుకుందాం.
 
మనీ ప్లాంట్ పెంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దానివల్ల ఇంట్లో ఉన్న మనుషుల్లో కొత్త రకమైన ఉత్తేజం కలుగుతుంది.  ఆ ఉత్తేజంతో సంతోషం వెల్లువిరుస్తుంది. ఏ సమస్యా లేనపుడే మనిషి ఆనందంగా నవ్వగలడు. ప్రధానంగా డబ్బు సమస్య లేకపోతే. మనీ ప్లాంట్ వల్ల డబ్బు ప్రవాహం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. అంటే అనుకున్న పనులు సరిగ్గా జరగడమో, రావాల్సిన డబ్బులు రావడమో అవుతుందని నమ్ముతారు.
 
అదీగాక మనీ ప్లాంట్ వల్ల ఇల్లు అలంకరణ అందంగా ఉంటుంది. ఇంకా బంధాల్లో దృఢత్వం చోటు చేసుకుంటుంది. ఈ మనీ ప్లాంటుని కుండీల్లో గానీ బాటిళ్ళలో గానీ పెంచవచ్చు.

సంబంధిత వార్తలు

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments