అక్షయ తృతీయ: బంగారం కంటే ఉప్పు కొనడం చాలు...

Webdunia
మంగళవారం, 3 మే 2022 (09:46 IST)
అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి ఆభరణాలు కొనడం వల్ల జీవితంలో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వేదకాలంలో ఋషులు అక్షయ తృతీయ నాడు యజ్ఞయాగాదులు, పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందారు. అందుకే అక్షయ తృతీయ రోజున వీలైనంత పూజలు, దానధర్మాలు చేయడం.. సన్మార్గంలో నడవాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
 
అక్షయ తృతీయ రోజున ప్రారంభించిన ఏ కార్యమైనా.. పలు రెట్లు శుభఫలితాలను ఇస్తుంది. అక్షయ తృతీయ రోజున చేసే పూజల ఫలాలు అనేక రెట్లు పెరుగుతాయి. అక్షయ తృతీయ నాడు దానం చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. 
 
పశువులకు ఆహారాన్ని అందించడం వల్ల జీవితంలో సౌభాగ్యం పెరుగుతుంది. బంగారం, వెండిని కొనుగోలు చేయడం కూడా ఉత్తమం. అలాగే బంగారం కొనడం కంటే ఉప్పు లేదా పసుపును కొనుగోలు చేస్తే, ప్రయోజనం బంగారం కొనడం కంటే ఎక్కువని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ కోసం నా భార్యను చంపాను.. ప్రియురాలికి మెసేజ్ పంపిన డాక్టర్ భర్త

వదిన పెళ్లి కోసం వుంచిన రూ.50 లక్షల విలువైన ఆభరణాలు దొంగలించిన మహిళ

Prakash Raj: మమ్ముట్టిలాంటి గొప్ప నటుడికి అలాంటి అవార్డులు అవసరం లేదు.. ప్రకాశ్ రాజ్

కరూర్ తొక్కిసలాట తర్వాత బుద్ధి వచ్చిందా.. తొండర్ అని పేరిట వాలంటీర్ల విభాగం

కొత్త అలెర్ట్: ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి

అన్నీ చూడండి

లేటెస్ట్

Vishweshwara Vrat 2025: విశ్వేశ్వర వ్రతం ఎప్పుడు, ఆచరిస్తే ఏంటి ఫలితం?

Karthika Soma Pradosam: కార్తీక సోమవారం ప్రదోషం.. ఇలా చేస్తే అన్నీ శుభాలే

Prabodhini Ekadashi 2025: చాతుర్మాసం ముగిసింది.. ప్రబోధిని ఏకాదశి.. కదంబ వృక్షం పూజ చేస్తే?

క్షీరాబ్ది ద్వాదశి తులసి-దామోదర కళ్యాణం

01-11-2025 శనివారం దినఫలితాలు- బలహీనతలు అదుపులో ఉంచుకోండి

తర్వాతి కథనం
Show comments