Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నదాతకు వరం.. రుణదాతకు ఖేదం

Webdunia
శుక్రవారం, 29 ఫిబ్రవరి 2008 (12:08 IST)
వివిధ బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాలను పూర్తి స్థాయిలో మాఫీ చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించిన మరుక్షణమే స్టాక్ మార్కెట్‌లో ప్రధాన బ్యాంకుల షేర్లు ఒక్క సారిగా కుప్పకూలాయి. బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో మాఫీ చేసే రుణం సుమారు నాలుగు శాతం మేరకు వుండటం వల్ల ఈ ప్రభావం చూపిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

భారతీయ స్టేట్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, జమ్మూ అండూ కాశ్మీర్ బ్యాంకు, యూకో బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, విజయా బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఆప్ ఇండియా పాటు మరికొన్ని ప్రధాన బ్యాంకుల షేర్లు పడిపోయాయి. అలాగే సెన్సెక్స్ కూడా దారుణంగా పడిపోయింది. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పాఠం పూర్తయ్యే సమయానికి మార్కెట్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఉత్కంఠ భరిత వాతావరణం మార్కెట్‌లో నెలకొంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్య స్టెల్లాను పైకెత్తుకుని ముద్దెట్టిన జూలియన్ అసాంజే

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో గద్దలు... రూ.2096 కోట్ల నిధులుంటే.. మిగిలింది రూ.7 కోట్లే...

ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు!!

సామాజిక సేవకుడిని.. నాలుగేళ్ల ఆ బాలుడు ఏం చేశాడంటే (వీడియో)

ఏపీలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వెల్లడి... వొకేషన్‌‍లో 78 శాతం ఉత్తీర్ణత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

Show comments