వార్షిక బడ్జెట్ 2022-23 : రక్షణ రంగానికి రూ.5.25 లక్షల కోట్లు

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (18:22 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులోభాగంగా, మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రక్షణ రంగానికి పెద్దపీట వేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఒక్క రక్షణ రంగానికే రూ.5.25 లక్షల కోట్లను ఆమె కేటాయించారు. అంటే 68 శాతం నిధులను ఒక్క రక్షణ శాఖకే కేటాయించారు. 
 
గత యేడాది బడ్జెట్‌లో కేవలం రూ.1.35 లక్షల కోట్లు కేటాయించగా, ఈ యేడాది ఈ మొత్తం రూ.5,25,166,15 కోట్లు కేటాయించారు. గత యేడాది కేటాయించిన మొత్తం కంటే ఇది 13 శాతం అధికం. ఈ విషయాన్ని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రక్షణ రంగంలో స్థానిక పరిశ్రమలకోసం మూనధన సేకరణ బడ్జెట్‌ల 68 శాతం నిధులు ప్రకటించారు. రక్షణ రంగానికి గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 58 శాతం మేరకు నిధులు పెంచగా, ఈసారి మరో పది శాతం నిధులను అదనంగా కేటాయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments