Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్ 2022-23కు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (11:03 IST)
2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక శాఖ తయారు చేసిన వార్షిక బడ్జెట్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలోని బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్‌ను విత్తమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఉదయం 11 గంటలకు వేశపెట్టనున్నారు. 
 
అయితే, ఈ దఫా కూడా నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రతులను ఎర్ర బ్యాగ్‌లోని ట్యాబ్‌లో బడ్జెట్‌ను తీసుకొచ్చారు. అనంతరం లోక్‌సభలో నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కరోనా దృష్ట్యా ఈసారి కూడా బడ్జెట్ ప్రసంగం పేపర్‌లెస్‌గానే ఉంటుంది. 
 
ఇందుకోసం నిర్మలమ్మ సంప్రదాయ బహీ ఖాటాను వదిలి స్వదేశీ ట్యాబ్‌తో పార్లమెంట్‌కు వెళ్లారు. సభ్యులకు బడ్జెట్ సాఫ్ట్ కాపీలు ఇస్తారు. మరోవైపు బడ్జెట్‌కు సంబంధించిన ముద్రిత కాపీలను పరిమిత సంఖ్యలో పార్లమెంటుకు తీసుకొచ్చారు. వీటిని మీడియాతో సహా ఇతరులకు అందజేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments