Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Budget2018 : నవ భారత్‌ను ఆవిష్కరిస్తున్నాం... జైట్లీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆయన తన ప్రసంగ పాఠంలో అవినీతి రహిత పాలన అందిస్తామన్న గత ఎన్నికల హామీని నిలబెట్టుకున్నట్ట

Webdunia
గురువారం, 1 ఫిబ్రవరి 2018 (11:13 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆయన తన ప్రసంగ పాఠంలో అవినీతి రహిత పాలన అందిస్తామన్న గత ఎన్నికల హామీని నిలబెట్టుకున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
తమ ప్రభుత్వ హయాంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగినట్టు చెప్పారు. అలాగే, ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయని తెలిపారు. ఎగుమతుల్లో 15 శాతం వృద్ధి సాధ్యమని చెప్పారు. 
 
ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆర్థిక వ్యవస్థ అవతరించనుందని తెలిపారు. నవ భారత్‌ను ఆవిష్కరించేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వచ్చే యేడాది దేశ వృద్ధిరేటు 7.5 శాతంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments