Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్ 2018 : మొబైల్ ఫోన్లు - టీవీ ధరలకు రెక్కలు

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పుణ్యమాని వచ్చే ఏప్రిల్ నెల నుంచి మొబైల్ ఫోన్లు, టీవీల ధరలు పెరగనున్నాయి. సెల్‌ఫోన్లు, టీవీ, వీడియో గేమ్ పరికరాలల దిగుమతులపై

Webdunia
గురువారం, 1 ఫిబ్రవరి 2018 (14:53 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పుణ్యమాని వచ్చే ఏప్రిల్ నెల నుంచి మొబైల్ ఫోన్లు, టీవీల ధరలు పెరగనున్నాయి. సెల్‌ఫోన్లు, టీవీ, వీడియో గేమ్ పరికరాలల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ 15 నుంచి 20 శాతానికి పెంచారు. ఫలితంగా వీటి ధరలకు రెక్కలు రానున్నాయి.  
 
మరోవైపు, మేకిన్ ఇండియాను ప్రమోట్ చేసేందుకు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలపై భారం పడనుంది. విదేశాల్లో తయారు చేస్తున్న సెల్‌ఫోన్స్, టీవీలను ఇక్కడే తయారు చేయడం వల్ల.. ఇక్కడి యువతకు ఉపాధి కూడా దొరికే అవకాశం ఉందనే కోణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
టీవీల విడిభాగాలపై కూడా కస్టమ్స్ డ్యూటీ 15 శాతం పెరగనుంది. మొత్తానికి సెల్‌ఫోన్స్, టీవీల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో.. ధరలు అధికంగా పెరగనున్నాయి. మొత్తాని విత్తమంత్రి అరుణ్ జైట్లీ మొబైల్ ఫోన్లు తరుచూ మార్చేవారికి, టీవీలను కొనేవారికి తేరుకోలేని షాకిచ్చారు. 

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments