Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైట్లీ పద్దుల చిట్టా : రైతుల సంక్షేమానికి పెద్దపీట

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో 2018-19 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్టు ప్రకటించారు.

Webdunia
గురువారం, 1 ఫిబ్రవరి 2018 (11:28 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో 2018-19 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా, 2022కు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్న ఆశయంతో ముందుకు సాగుతూ, అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తున్నట్టు చెప్పారు. అలాగే, రాజకీయాలతో ప్రమేయం లేకుండా పనిచేస్తున్నామనీ, వ్యవసాయం, మౌలిక సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణలకు తన బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. 
 
సహజ వనరులను పారదర్శక విధానంలో కేటాయిస్తున్నామని తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు సబ్సిడీలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 15 శాతం పెరుగుతాయని తెలిపారు. గ్రామీణ వ్యవసాయం, విద్యా రంగాలపై అధిక శ్రద్ధ చూపుతున్నట్టు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి రైతులకు లాభాలు రావాలన్నారు. ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల సంక్షేమ పథకాల ప్రయోజానాలన్నీ నిజయమైన లబ్ధిదారులకే అందాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments