Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైట్లీ పద్దుల చిట్టా : రైతుల సంక్షేమానికి పెద్దపీట

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో 2018-19 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్టు ప్రకటించారు.

Webdunia
గురువారం, 1 ఫిబ్రవరి 2018 (11:28 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో 2018-19 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా, 2022కు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్న ఆశయంతో ముందుకు సాగుతూ, అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తున్నట్టు చెప్పారు. అలాగే, రాజకీయాలతో ప్రమేయం లేకుండా పనిచేస్తున్నామనీ, వ్యవసాయం, మౌలిక సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణలకు తన బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. 
 
సహజ వనరులను పారదర్శక విధానంలో కేటాయిస్తున్నామని తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు సబ్సిడీలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 15 శాతం పెరుగుతాయని తెలిపారు. గ్రామీణ వ్యవసాయం, విద్యా రంగాలపై అధిక శ్రద్ధ చూపుతున్నట్టు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి రైతులకు లాభాలు రావాలన్నారు. ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల సంక్షేమ పథకాల ప్రయోజానాలన్నీ నిజయమైన లబ్ధిదారులకే అందాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments