Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిదంబరం బడ్జెట్ 2013 14 : మొబైల్ ఫోన్ కొనుగోలుదారులకు షాక్

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2013 (17:27 IST)
WD
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మొబైల్ కొనుగోలుదార్లకు గట్టి షాకిచ్చారు. అన్ని రకాల కొత్త మొబైల్స్‌పై సేవా పన్నును ఏకంగా ఆరు శాతం పెంచారు. ఫలితంగా రెండు వేల రూపాయలకు పైగా ధర కలిగిన మొబైల్స్ ఫోన్లు మరింత ప్రియం కానున్నాయి. ఈ పెరిగిన ధర ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలుకు రానుంది.

అలాగే, సిగరెట్లు, ఏసీ రెస్టారెంట్లలో విందులు మరింత భారం కానున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సెటాఫ్ బాక్సులపై డ్యూటీ సుంకాన్ని పెంచారు. అయితే అన్ని రకాల నాన్ ఏసీ రెస్టారెంట్లలో సేవా పన్నును పూర్తిగా తొలగించారు. సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని 18 శాతానికి పెంచారు. ఎడ్యుకేషన్ సెస్‌ను యధావిధిగా కొనసాగించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

Show comments