Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిదంబరం బడ్జెట్ 2013 14 : మొబైల్ ఫోన్ కొనుగోలుదారులకు షాక్

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2013 (17:27 IST)
WD
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మొబైల్ కొనుగోలుదార్లకు గట్టి షాకిచ్చారు. అన్ని రకాల కొత్త మొబైల్స్‌పై సేవా పన్నును ఏకంగా ఆరు శాతం పెంచారు. ఫలితంగా రెండు వేల రూపాయలకు పైగా ధర కలిగిన మొబైల్స్ ఫోన్లు మరింత ప్రియం కానున్నాయి. ఈ పెరిగిన ధర ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలుకు రానుంది.

అలాగే, సిగరెట్లు, ఏసీ రెస్టారెంట్లలో విందులు మరింత భారం కానున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సెటాఫ్ బాక్సులపై డ్యూటీ సుంకాన్ని పెంచారు. అయితే అన్ని రకాల నాన్ ఏసీ రెస్టారెంట్లలో సేవా పన్నును పూర్తిగా తొలగించారు. సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని 18 శాతానికి పెంచారు. ఎడ్యుకేషన్ సెస్‌ను యధావిధిగా కొనసాగించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

Show comments