Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజ్యసభ 4 సీట్లూ వైసిపికే, చెల్లని తెదేపా 4 ఓట్లు

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (18:38 IST)
రాజ్యసభ ఎన్నికల్లో వైసీపి ఘన విజయం సాధించింది. మొత్తం 4 సీట్లను కైవసం చేసుకుని సత్తా చాటింది. వైసీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు విజయం సాధించారు.
 
గెలుపొందిన ఒక్కో అభ్యర్థికి 38 ఓట్లు రాగా తెదేపా తరపున పోటీ చేసిన వర్ల రామయ్యకు 17 ఓట్లు వచ్చాయి. 4 ఓట్లు చెల్లలేదు. చెల్లని ఆ నాలుగు ఓట్లు తెలుగుదేశం పార్టీకి చెందినవి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

తర్వాతి కథనం
Show comments