Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ఆంధ్రలో అడుగుపెడితే ఏపీ రెండు ముక్కలవుతుందా..?

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (15:57 IST)
ఏపీ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. మరో రెండుమూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో పొత్తులు గురించి చర్చ జరుగుతోంది. ఇదిలావుండగా వైకాపా చీఫ్-తెరాస కేటీఆర్ ఇద్దరూ సమావేశం కావడంపై తెదేపా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడుతోంది. వైఎస్సార్సీపి-తెరాస పొత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది కాదని అంటోంది. 
 
మరికొందరు నాయకులైతే మరో అడుగు ముందుకు వేసి కేసీఆర్ ఆంధ్రలో అడుగుపెడితే ఏపీ రెండు ముక్కలు కావడం ఖాయమంటూ చెప్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ సైతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాలంటూ చెపుతూ వస్తున్నారు. మరి కేసీఆర్-జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఏం జరుగుతుందన్నది వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments