Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు: షర్మిల రెడ్డి షాకింగ్ కామెంట్స్ (video)

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (20:07 IST)
వైఎస్ షర్మి ల రెడ్డి షాకింగ్ కామెంట్లు చేసారు. తెలంగాణలో స్థాపించబోయే పార్టీ గురించి కీలక ప్రకటన చేసారు. ఖమ్మం వేదికగా లక్ష మందితో సమరశంఖం పూరిస్తామని చెప్పుకొచ్చారు.
 
ఈ సందర్భంగా షర్మిల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తను ఎవరో వదిలిన బాణం కాదని అన్నారు. అలాగే భాజపా లేదా తెరాసకి బి టీంగా వుండాల్సిన పనిలేదన్నారు. షర్మలను ఖమ్మం నుంచి పోటీ చేయాల్సిందిగా పలువురు నాయకులు కోరారు.
 
కాగా తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి కోసం జరిపిన ఎన్నికల పర్యటనల్లో తను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్నారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో తను ఎవరో వదిలిన బాణం కాదంటూ చెప్పడంతో వైసిపికి-షర్మిలకు మధ్య గ్యాప్ వున్నదా అనే అనుమానం కలుగుతోంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

ఆంధ్ర కింగ్ తాలూకా లో సినిమా అభిమానిగా రామ్ పోతినేని

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments