Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు: షర్మిల రెడ్డి షాకింగ్ కామెంట్స్ (video)

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (20:07 IST)
వైఎస్ షర్మి ల రెడ్డి షాకింగ్ కామెంట్లు చేసారు. తెలంగాణలో స్థాపించబోయే పార్టీ గురించి కీలక ప్రకటన చేసారు. ఖమ్మం వేదికగా లక్ష మందితో సమరశంఖం పూరిస్తామని చెప్పుకొచ్చారు.
 
ఈ సందర్భంగా షర్మిల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తను ఎవరో వదిలిన బాణం కాదని అన్నారు. అలాగే భాజపా లేదా తెరాసకి బి టీంగా వుండాల్సిన పనిలేదన్నారు. షర్మలను ఖమ్మం నుంచి పోటీ చేయాల్సిందిగా పలువురు నాయకులు కోరారు.
 
కాగా తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి కోసం జరిపిన ఎన్నికల పర్యటనల్లో తను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్నారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో తను ఎవరో వదిలిన బాణం కాదంటూ చెప్పడంతో వైసిపికి-షర్మిలకు మధ్య గ్యాప్ వున్నదా అనే అనుమానం కలుగుతోంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments