Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు: షర్మిల రెడ్డి షాకింగ్ కామెంట్స్ (video)

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (20:07 IST)
వైఎస్ షర్మి ల రెడ్డి షాకింగ్ కామెంట్లు చేసారు. తెలంగాణలో స్థాపించబోయే పార్టీ గురించి కీలక ప్రకటన చేసారు. ఖమ్మం వేదికగా లక్ష మందితో సమరశంఖం పూరిస్తామని చెప్పుకొచ్చారు.
 
ఈ సందర్భంగా షర్మిల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తను ఎవరో వదిలిన బాణం కాదని అన్నారు. అలాగే భాజపా లేదా తెరాసకి బి టీంగా వుండాల్సిన పనిలేదన్నారు. షర్మలను ఖమ్మం నుంచి పోటీ చేయాల్సిందిగా పలువురు నాయకులు కోరారు.
 
కాగా తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి కోసం జరిపిన ఎన్నికల పర్యటనల్లో తను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్నారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో తను ఎవరో వదిలిన బాణం కాదంటూ చెప్పడంతో వైసిపికి-షర్మిలకు మధ్య గ్యాప్ వున్నదా అనే అనుమానం కలుగుతోంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

స్టయిలిస్ పొలిటికల్ యాక్షన్ చిత్రంగా : L2: ఎంపురాన్ రివ్యూ

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments