Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పంలో బాబును కుమ్మేస్తున్న వైసిపి, దర్శిలో ఫ్యానుకి ఎదురుగాలి

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (11:06 IST)
కుప్పం అంటేనే కేరాఫ్ చంద్రబాబు నాయుడు. ఇది ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర. కానీ తాజాగా జరిగిన కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో వైసిపి ముందంజలో వుంది. ఈరోజు ఓట్ల లెక్కింపులో మెజారిటీ స్థానాల్లో వైసిపి దూసుకెళ్తోంది. దీనితో చంద్రబాబు కుప్పం చరిత్ర తలక్రిందులైనట్లవుతోంది.

 
మరోవైపు రాష్ట్రంలో జరిగిన ఇతర చోట్ల కూడా వైసిపిదే హవా. మెజారిటీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో వున్నారు. గుంటూరు దాచేపల్లి మునిసిపాలిటీని వైసిపి కైవసం చేసుకుంది. 20 వార్డులకు గాను వైసిపి 11, తెదేపా 7, జనసేన 1, వైసిపి రెబల్ అభ్యర్థి ఒకటి కైవసం చేసుకున్నారు. కాగా దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో తెదేపా హవా సాగుతోంది.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments