Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పంలో బాబును కుమ్మేస్తున్న వైసిపి, దర్శిలో ఫ్యానుకి ఎదురుగాలి

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (11:06 IST)
కుప్పం అంటేనే కేరాఫ్ చంద్రబాబు నాయుడు. ఇది ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర. కానీ తాజాగా జరిగిన కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో వైసిపి ముందంజలో వుంది. ఈరోజు ఓట్ల లెక్కింపులో మెజారిటీ స్థానాల్లో వైసిపి దూసుకెళ్తోంది. దీనితో చంద్రబాబు కుప్పం చరిత్ర తలక్రిందులైనట్లవుతోంది.

 
మరోవైపు రాష్ట్రంలో జరిగిన ఇతర చోట్ల కూడా వైసిపిదే హవా. మెజారిటీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో వున్నారు. గుంటూరు దాచేపల్లి మునిసిపాలిటీని వైసిపి కైవసం చేసుకుంది. 20 వార్డులకు గాను వైసిపి 11, తెదేపా 7, జనసేన 1, వైసిపి రెబల్ అభ్యర్థి ఒకటి కైవసం చేసుకున్నారు. కాగా దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో తెదేపా హవా సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments