మహానాడులో ట్రాన్స్జెండర్ వర్షిణిని పక్కనే కూర్చబెట్టుకొని కొద్దిసేపు మాట్లాడిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.
— Gulte (@GulteOfficial) May 28, 2026
ట్రాన్స్జెండర్ వర్షిణిని ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి పీఏగా పనిచేస్తున్నారు. pic.twitter.com/nSs5vrSJuM