Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల ఫలితాలు.. పియానో వాయిస్తూ గడిపిన మమత బెనర్జీ (వీడియో)

Webdunia
గురువారం, 23 మే 2019 (08:52 IST)
ఎన్నికల ఫలితాలు రానున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పియానో వాయిస్తూ సేద తీరారు. సభలు, సమావేశాలు, సంప్రదింపులు, రాజకీయ వ్యూహాలతో కూడిన బిజీ లైఫ్ నుంచి ఎన్నికల ఫలితాలకు ముందు దొరికిన కాస్త విరామంలో విశ్రాంతి తీసుకునేందుకు ఠాగూర్ పాటల నుంచి ఓ ట్యూన్‌ను పియానోపై వాయించారు. దీనికి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఈ పాటను మాత, మాతృభూమి, ప్రజలకు అంకితం చేస్తున్నానని కామెంట్ పెట్టారు. 
 
ఇదిలా వుంటే ఎన్నికల ఫలితాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్డీయే పక్షాలు 100 స్థానాల ఆధిక్యంలో ఉన్నాయి. వాటిలో బీజేపీ 93 స్థానాలు ఆధిక్యంలో ఉంది. అటు యూపీఏ పక్షాలు 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ 18 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 22 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. ఈ రకంగా చూస్తే... మరోసారి బీజేపీ లేదా ఎన్డీయే పక్షాలతో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments