Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్లె, లిల్లీ, గులాబీ పూలతో ఫేస్ మాస్క్‌లు.. వధూవరులు ఫిదా

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (12:55 IST)
flower
కరోనా కాలంలో ఎన్నో వ్యాపారాలు నష్టపోయాయి. బిజినెస్ లేకపోవడంతో వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారు. కానీ కొంతమంది స్మార్ట్‌గా ఆలోచిస్తూ.. వ్యాపారాన్ని లాభాల బాటలోకి తెచ్చుకుంటున్నారు. కరోనా కారణంగా.. మాస్క్, శానిటైజర్స్, ఫేస్ మాస్క్‌లకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. పెళ్లిళ్లు కొన్ని నియమనిబంధనల మధ్య జరుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎంతో సంతోషంగా గడుపుకోవాలని అనుకున్న వధూవరులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.
 
పెళ్లి పీటల మధ్య ముసిముసి నవ్వులతో మెరిసిపోవాల్సిన వధూవరులకు మాస్క్ కంపల్సరీ. తమిళనాడు రాష్ట్రంలోని మదురై స్వామికన్నిగైకి చెందిన పూల వ్యాపారి మోహన్…చాలా స్మార్ట్ గా ఆలోచించాడు. చక్కటి మాస్క్ లను రూపొందించాడు. రకరకాల పూలతో చక్కటి నైపుణ్యంతో సరికొత్త మాస్క్ లను తయారు చేశాడు. వధూవరుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ మాస్క్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. 
 
మూడు పొరల ముసుగులో మల్లె, లిల్లీ, గులాబీ పూలతో ఫేస్ మాస్క్‌లు తయారు చేశారు. కరోనాపై అవగాహన కల్పించేలా వధూవరులకు పూలతో మాస్క్ తయారు చేశానని అంటున్నారు మోహన్. ఫ్లవర్ మాస్క్ లకు ఆర్డర్స్ వస్తున్నట్లు, పూల మాస్క్ ధరించిన వధూవరులు చూడటానికి అందంగా ఉంటుందని వెల్లడిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments