Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యానందకు బ్రిటన్ ఎంపీలు పార్టీ ఇచ్చారా..?

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (13:13 IST)
భారత్‌లో వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న నిత్యానందకు బ్రిటన్ ఎంపీలు పార్టీ పెట్టారనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద భారతదేశంలో వివిధ క్రిమినల్ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. కొన్ని నెలలుగా అజ్ఞాతంలో ఉంటూనే కైలాస అనే కొత్త ద్వీప దేశాన్ని సృష్టించి, దానికి నాణేలు, పాస్ పోర్టులు జారీ చేసి సంచలనం సృష్టించాడు. ఈ క్రమంలో నిత్యానందపై మరో వార్త సంచలనం రేపుతోంది. 
 
ఇంగ్లండ్‌లోని ఇద్దరు ఎంపీలు నిత్యానందను పార్టీకి ఆహ్వానించినట్లు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. భారత్‌లో వాంటెడ్ క్రిమినల్ కోసం ఇంగ్లండ్‌లో పార్టీ పెట్టిన వార్త వివాదాస్పదమైనప్పటికీ, సంబంధిత ఎంపీ అలాంటి పార్టీ ఏమీ జరగలేదని కొట్టిపారేశారు.
 
హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో దీపావళి పార్టీకి నిత్యానంద హాజరైనట్లు వార్తలు వస్తున్నాయి. కిడ్నాప్, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద 2019లో భారతదేశం నుండి పారిపోయాడు. 
 
ఆపై అతను "రిపబ్లిక్ ఆఫ్ కైలాస"ను ఏర్పాటు చేశాడు. నిత్యానందకు భారతదేశంలో భారీగా అనుచరులు వున్నారు. డజనుకు పైగా దేవాలయాలు, ఆశ్రమాలను నడిపాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments