Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిటిడిలో మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకి లైన్ క్లియర్

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (18:26 IST)
మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు లైన్ క్లియర్ అవుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో రమణదీక్షితులుకు ఆలయప్రవేశాన్ని తితిదే కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆయనను ఆగమ సలహాదారుడిగా నియమించనున్నట్లు తెలుస్తోంది.
 
నూతన అర్చకులకు మార్గదర్శకుడిగా రమణదీక్షితులు సేవలను వినియోగించుకోవాలని టిటిడి భావిస్తోంది. కోర్టు కేసులు పరిష్కారం తరువాత అర్చకత్వ భాద్యతలను అప్పగించాలని తితిదే యోచిస్తున్నట్లు సమాచారం.

కాగా ఎన్నికల సమయంలో రమణదీక్షితులు సీఎం జగన్‌ను కలిశారు. అప్పట్లో ఆయనకు జగన్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments