Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ కేంద్రంగా భూకంపం.. కంపించిన ఉత్తరభారతం

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (17:21 IST)
పాకిస్తాన్ కేంద్రంగా భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైంది. పైగా, ఈ భూకంపం కారణంగా ఉత్తరభారతంలోని పలు ప్రాంతాలు కంపించి పోయాయి. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. 
 
పాకిస్తాన్‌లోని లాహోర్‌కు 173 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు సమాచారం. ఈ కారణంగా ఇస్లామాబాద్, రావల్పిండిలలో కూడా భూప్రకంపనలు కనిపించాయి. దీంతో భయాందోళనలకు గురయ్యారు. 
 
కాగా, పాక్‌లో భూకంప ప్రభావం ఉత్తర భారతదేశంపై పడింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, కాశ్మీరులో భూమి కంపించింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఢిల్లీలో భూమి కంపించినట్టు స్థానికుల సమాచారం. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments