పాక్ కేంద్రంగా భూకంపం.. కంపించిన ఉత్తరభారతం

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (17:21 IST)
పాకిస్తాన్ కేంద్రంగా భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైంది. పైగా, ఈ భూకంపం కారణంగా ఉత్తరభారతంలోని పలు ప్రాంతాలు కంపించి పోయాయి. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. 
 
పాకిస్తాన్‌లోని లాహోర్‌కు 173 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు సమాచారం. ఈ కారణంగా ఇస్లామాబాద్, రావల్పిండిలలో కూడా భూప్రకంపనలు కనిపించాయి. దీంతో భయాందోళనలకు గురయ్యారు. 
 
కాగా, పాక్‌లో భూకంప ప్రభావం ఉత్తర భారతదేశంపై పడింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, కాశ్మీరులో భూమి కంపించింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఢిల్లీలో భూమి కంపించినట్టు స్థానికుల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments