Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్ల మొహం వేయొద్దు, మీరిచ్చే ఆ బ్యాంక్ చెక్ బుక్ చెల్లదు, ఎందుకో తెలుసుకోండి..

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (16:23 IST)
మొన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో సగటు పౌరుడు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా వున్నాయి. ముఖ్యంగా ఇటీవల పలు బ్యాంకులను విలీనం చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి 7 బ్యాంకులకు సంబంధించిన పాస్ బుక్కులు, చెక్ బుక్కులు చెల్లవు.
 
ఆంధ్రా బ్యాంకు, దేనా బ్యాంకు, విజయా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంకులు వేర్వేరు బ్యాంకుల్లో విలీనమయ్యాయి. అవి ఏ బ్యాంకుల్లో విలీనమయ్యాయో తెలుసుకుని సంబంధిత బ్యాంకులను సంప్రదించి పాస్ బుక్, చెక్ బుక్ పొందాల్సి వుంటుంది.
 
అంతేకాదు... ఇకపై ప్రావిడెంట్ ఫండ్‌ ఖాతాలో ఏడాదికి రూ.2.5 లక్షలకు మించి ఉద్యోగి జమ చేస్తే అతడికి ట్యాక్స్ పడుతుంది. కనుక ఆ మొత్తాన్ని మించి జమ చేసుకునేవారు కాస్త ఆలోచన చేసుకోవాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments