Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొబ్బిలి కోటలోని రాజా వారి భాండాగారంలో భారీ ఆస్తులు

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (21:42 IST)
విజయనగరం: బొబ్బిలి కోటలోని రాజా వారి భాండాగారాన్ని రాజ వంశీయులు, దేవదాయ శాఖ అధికారులు తెరిచిన విషయం తెలిసిందే. రెండో రోజు వేణుగోపాలస్వామి వారి స్ధిర, చర ఆస్తులు లెక్కింపు జరుగుతోంది.

బొబ్బిలి వేణుగోపాలస్వామి వారికి చెందిన ఏడు కిరీటాలు గుర్తించారు. అలాగే భాండాగారంలో విలువైన ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి. ప్రత్యేక బృందాలతో అధికారులు లెక్కిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments