Webdunia - Bharat's app for daily news and videos

Install App

Whale Vomit: కోటీశ్వరురాలైన థాయ్ మహిళ.. అసలేం జరిగింది..?

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (16:37 IST)
whale
తిమింగలం చేసిన వాంతులతో ఓ మహిళ కోటీశ్వరురాలైంది. సాధారణంగా సముద్ర తీరంలో నడిచి వెళ్తూ వుంటే.. గవ్వలు కనిపిస్తుంటాయి. అయితే థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళను అదే సముద్ర తీరం కోటీశ్వరురాలుగా మార్చింది.
 
వివరాల్లోకి వెళితే.. సైరిపోర్న్ (49) అనే మహిళ బీచ్‌లో నడిచి వెళ్తుండగా.. ఆమె కంటికి వ్యత్యాసమైన వస్తువు కంటికి కనిపించింది. దగ్గరికెళ్లి చూస్తే షాక్. అది బంగారమో, వెండో కాదు.. అంతకంటే విలువైన తిమింగలపు వాంతులు. 
 
అవును తిమింగలం వాంతులు చేయడాన్ని అరుదుగా భావిస్తారు. దీనిని సుగంధ ద్రవ్యాలలో ఉపయోగిస్తారు. తిమింగలం వాంతులతో తయారు చేయబడిన సుగంధ ద్రవ్యాలు విలువైనవి.
 
అలాంటి అరుదైన వస్తువు సైరిపోర్న్‌కు లభించింది. దీని విలువ ప్రస్తుతం రూ.1.3 కోట్లు. ప్రస్తుతం దీనిని విక్రయించేందుకు సైరిపోర్న్ సిద్ధంగా వుంది. దీనిని అమ్ముకుంటే తమ జీవన శైలి పూర్తిగా మారిపోతుందని చెప్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments