Webdunia - Bharat's app for daily news and videos

Install App

బై బై బాబు... చంద్రబాబుకి షాక్ ఇవ్వనున్న తెదేపా నేతలు...

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (15:55 IST)
టీడీపీ మునిగిపోయే పడవ... దాన్ని లేపే శక్తి ఎవరికీ లేదు... లోకేష్ ఉంటే ఆ పడవ మునగడమే తప్ప ఎప్పటికీ తేలదు. వచ్చే 15 యేళ్లు బీజేపీదే భవిష్యత్తు. భవిషత్తు కావాలనుకుంటే బీజేపీతో వెళ్లడమే మేలు. ఇదీ కొంతమంది తెదేపా నాయకుల ధోరణి.
 
ఇది చాలదన్నట్లు తెదేపాకి చెందిన ఎంపీలు కట్టకట్టుకుని భాజపాలో చేరిపోనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబుతో ఇక పార్టీ లేవలేని స్టేజీకి వెళ్లిపోవడం ఖాయం కనుక ఇక ఆ పార్టీలో వుండి ఏమీ ప్రయోజనం లేదని కొంతమంది తెదేపా నాయకులు అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments