Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యపై మరుతీర్పు లేదు.. ఆ తీర్పే ఫైనల్ : సుప్రీంకోర్టు

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (17:01 IST)
అయోధ్యపై మరు తీర్పు లేనేలేదని, నవంబరు 9వ తేదీన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పే అంతిమ తీర్పు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు నవంబరు 9న రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ కోరుతూ మొత్తం 18 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటినీ విచారణకు స్వీకరించకుండా తోసిపుచ్చింది. 
 
పైగా, అయోధ్య కేసులో నవంబరు 9వ తేదీన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పే ఫైనల్ అని తేల్చిచెప్పింది. ఆలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆనాటి తీర్పులో ఎలాంటి మార్పు ఉండదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే తేల్చి చెప్పారు. 
 
కాగా, నవంబరు 9వ తేదీన అప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం దశాబ్దాల అయోధ్య వివాదంపై చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయం తెల్సిందే. ఈ తీర్పుపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారు. అయితే, కొన్ని ముస్లిం బాడీలు మాత్రం తీర్పుపై రివ్యూ కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా, వాటిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments