Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఎస్ రాజమౌళికి కరోనావైరస్ పాజిటివ్, ప్లాస్మా దానం చేస్తానన్న జక్కన్న

Webdunia
బుధవారం, 29 జులై 2020 (22:14 IST)
టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తను కరోనావైరస్ బారిన పడినట్లు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కొద్ది రోజుల క్రిత జ్వరం వచ్చిందనీ, దాంతో అనుమానంతో కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్ అని తేలిందని ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశారు. ట్విట్టర్లో ఈ వార్త చూసిన వెంటనే జక్కన్న త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.
 
తన కుటుంబ సభ్యులు, తను కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నామని వెల్లడించారు. జ్వరం తగ్గింది కానీ ఎందుకైనా మంచిదని రోగ నిర్ధారణ పరీక్షలు చేయించినట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలిందని పేర్కొన్నారు.
 
కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో తనతో పాటు కుటుంబ సభ్యులందరూ హోంక్వారైంటైన్లు వున్నట్లు తెలియజేశారు. వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సంపూర్ణ ఆరోగ్యవంతులమయ్యాక ప్లాస్మా దానం చేస్తామని రాజమౌళి వెల్లడించారు.


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments