Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క రాత్రికి కోటి రూపాయలిస్తాం.. ఎఫ్‌బీలో ఆమెకు వేధింపులు?

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (10:07 IST)
సోషల్ మీడియా ద్వారా ఎంత మేలు జరుగుతుందనే విషయాన్ని పక్కనబెడితే... సోషల్ మీడియా ద్వారా మహిళలను వేధించే వారి సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా నటీమణులను ట్రోలింగ్ చేయడం, వారికి అభ్యంతరకరమైన మెసేజ్‌లో పెట్టడం వంటి వేధింపులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా మలయాళ నటీమణి గాయత్రి అరుణ్‌కు ఎఫ్‌బీ ద్వారా వేధింపులు అధికమయ్యాయి. 
 
గాయత్రి అరుణ్ అనే హీరోయిన్‌ అభ్యంతరకర ఫోటోలను పోస్టు చేస్తున్నారు. మరికొంతమంది ఒక్కరాత్రికి రూ.2లక్షలు ఇస్తాం.. ఓకేనా అంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఇందుకు స్పందించిన గాయత్రి.. మీ తల్లీ, సోదరి సురక్షితంగా వుండాలని కోరుకుంటున్నానని తెలిపింది. ఇంకా సదరు యువకుడు పోస్టు చేసిన పోస్టును స్క్రీన్ షాట్ తీసిన నటి.. సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరలై కూర్చుంది. 
 
మరోవైపు ప్రముఖ టాలీవుడ్ నటి సాక్షి చౌదరికి కూడా ఇలాంటి వేధింపులకు గురిచేసే పోస్టులు వచ్చాయి. ఈమె తన సోషల్ మీడియాలో అర్ధనగ్న ఫోటోలతో కూడిన పోస్టు చేస్తుండటంతో.. ఆమెతో ఒక్క రాత్రికి గడిపేందుకు రేటెంత అంటూ పోస్టులు పెడుతున్నారు. తన వీడియోలు, ఫోటోలను చూసి ఒక్క రాత్రికి కోటి రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా వున్నట్లు పోస్టు చేస్తున్నారని.. తాను అమ్ముడు పోయేందుకు సిద్ధంగా లేనని సాక్షి చౌదరి తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments