జనసేనానికి రాపాక మరోసారి కుతకుత, కొడుకుకి సీఎం జగన్ సమక్షంలో వైసిపి తీర్థం

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (21:37 IST)
జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి జనసేనాని పవన్ కళ్యాణ్‌కి షాకిచ్చారు. పేరుకే జనసేనలో వుంటున్నారు కానీ వైసిపి ఎమ్మెల్యేలను మించిపోయి సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

మొన్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి పది కాలాల పాటు ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి వుండాలని ఆకాంక్షించారు. అసలు ఏపీ ముఖ్యమంత్రి స్థానంలో జగన్ మోహన్ రెడ్డిని తప్ప మరొకర్ని ఊహించుకోలేనని కూడా అన్నారు.
 
ఒకవైపు వీటి గురించి చర్చ జరుగుతూ వుండగానే మరోసారి జనసేన చీఫ్ పవన్ కి షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు రాపాక వెంకట్ రామ్ ను వైసీపీలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో స్వయంగా రాపాక పాల్గొన్నారు. సీఎం జగన్ రాపాక కుమారుడికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments