Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనానికి రాపాక మరోసారి కుతకుత, కొడుకుకి సీఎం జగన్ సమక్షంలో వైసిపి తీర్థం

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (21:37 IST)
జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి జనసేనాని పవన్ కళ్యాణ్‌కి షాకిచ్చారు. పేరుకే జనసేనలో వుంటున్నారు కానీ వైసిపి ఎమ్మెల్యేలను మించిపోయి సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

మొన్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి పది కాలాల పాటు ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి వుండాలని ఆకాంక్షించారు. అసలు ఏపీ ముఖ్యమంత్రి స్థానంలో జగన్ మోహన్ రెడ్డిని తప్ప మరొకర్ని ఊహించుకోలేనని కూడా అన్నారు.
 
ఒకవైపు వీటి గురించి చర్చ జరుగుతూ వుండగానే మరోసారి జనసేన చీఫ్ పవన్ కి షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు రాపాక వెంకట్ రామ్ ను వైసీపీలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో స్వయంగా రాపాక పాల్గొన్నారు. సీఎం జగన్ రాపాక కుమారుడికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments