Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వార్డు వాలంటీర్ల సెల్ ఫోన్లు స్వాధీనం చేస్కోండి: నిమ్మగడ్డ ఆదేశం

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (19:53 IST)
ఏపీలో వార్డు వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో వాలంటీర్లు ఫోటో స్లిప్పులను పంచకుండా చూడాలనీ, అలాగే ఎన్నికల విధుల్లో వారు ఏమాత్రం పాల్గొనరాదని సూచించారు.
 
ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం వుంది కనుక వారి సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలలో పేర్కొన్నారు. ఒకవేళ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై ఎన్నికల కోడ్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments