Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వార్డు వాలంటీర్ల సెల్ ఫోన్లు స్వాధీనం చేస్కోండి: నిమ్మగడ్డ ఆదేశం

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (19:53 IST)
ఏపీలో వార్డు వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో వాలంటీర్లు ఫోటో స్లిప్పులను పంచకుండా చూడాలనీ, అలాగే ఎన్నికల విధుల్లో వారు ఏమాత్రం పాల్గొనరాదని సూచించారు.
 
ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం వుంది కనుక వారి సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలలో పేర్కొన్నారు. ఒకవేళ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై ఎన్నికల కోడ్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments