Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ ప్రభుత్వ వైద్య కాలేజీలో ర్యాగింగ్

Webdunia
బుధవారం, 27 జులై 2022 (14:43 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ర్యాగింగ్ భూతం వెలుగు చూసింది. ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కాలేజీలో జూనియర్ విద్యార్థులను సీనియర్ వైద్య విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో వేధించారు. కొందరు ఎంబీబీఎస్ సీనియర్ విద్యార్థులు జూనియర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. పైగా, నోటికి వచ్చినట్టుగా దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. 
 
ఈ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఉన్న ప్రభుత్వ వైద్య కాలేజలో ఈ ఘటన జరిగింది. ర్యాగింగ్ ఘటన తర్వాత జూనియర్లు యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దిండుతో, బ్యాచ్‌మేట్స్‌తో అసహజ శృంగారం చేయాలంటూ జూనియర్లను సీనియర్లు వేధించారు. 
 
ఈ ఫిర్యాదుపై తక్షణం స్పందించిన యూజీసీ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ ఘటనపై చర్య తీసుకోవాలని కోరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి జూనియర్ విద్యార్థులు వాంగ్మూలాన్ని తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments