Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికాగో ఇన్‌ఫ్లుయెన్సర్ తిండి.. తెలిస్తే వాంతులు చేసుకుంటారు..

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (20:32 IST)
అవును.. చికాగో ఇన్‌ఫ్లుయెన్సర్ తిన్న తిండి గురించి తెలిస్తే వాంతులు వేసుకుంటారు. వివరాల్లోకి వెళితే.. చికాగోకు చెందిన 40 ఏళ్ల ఇన్‌ఫ్లుయెన్సర్ బోబన్ సిమిక్.. మాజీ భాగస్వాముల వెజీనల్ డిశ్చార్జ్‌ను రొమ్ము పాలతో పులియబెట్టి తీసుకుంటానని పేర్కొన్నాడు. ఇది రుచికరంగా ఉండటమే కాక తన మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తుందని చెప్పాడు. 
 
డైలీ బ్రేక్‌ఫాస్ట్‌లో 12 నుంచి 30 పచ్చిగుడ్ల సొన, మధ్యాహ్న భోజనంలో 2 పౌండ్ల పచ్చి మాంసం తీసుకునే బోబన్.. రాత్రి భోజనంలోనూ పచ్చి గుడ్డు సొనలు ఉండేలా చూసుకుంటాడు. ఇలాంటి సాంప్రదాయేతర ఆహారం తనను ఎప్పుడూ అనారోగ్యానికి గురిచేయలేదని బోబన్ పేర్కొన్నాడు. 
 
అంతేకాదు అతడు షేర్ చేసిన వీడియోలో ఒక పచ్చి గొర్రె తలలోని నాలుకను నములుతూ మరోవైపు దాని కనుగుడ్డును స్పూన్‌తో బయటకు తీసి పూర్తిగా మింగేసిన భయంకరమైన చేష్టలను చూపించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments