Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికాగో ఇన్‌ఫ్లుయెన్సర్ తిండి.. తెలిస్తే వాంతులు చేసుకుంటారు..

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (20:32 IST)
అవును.. చికాగో ఇన్‌ఫ్లుయెన్సర్ తిన్న తిండి గురించి తెలిస్తే వాంతులు వేసుకుంటారు. వివరాల్లోకి వెళితే.. చికాగోకు చెందిన 40 ఏళ్ల ఇన్‌ఫ్లుయెన్సర్ బోబన్ సిమిక్.. మాజీ భాగస్వాముల వెజీనల్ డిశ్చార్జ్‌ను రొమ్ము పాలతో పులియబెట్టి తీసుకుంటానని పేర్కొన్నాడు. ఇది రుచికరంగా ఉండటమే కాక తన మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తుందని చెప్పాడు. 
 
డైలీ బ్రేక్‌ఫాస్ట్‌లో 12 నుంచి 30 పచ్చిగుడ్ల సొన, మధ్యాహ్న భోజనంలో 2 పౌండ్ల పచ్చి మాంసం తీసుకునే బోబన్.. రాత్రి భోజనంలోనూ పచ్చి గుడ్డు సొనలు ఉండేలా చూసుకుంటాడు. ఇలాంటి సాంప్రదాయేతర ఆహారం తనను ఎప్పుడూ అనారోగ్యానికి గురిచేయలేదని బోబన్ పేర్కొన్నాడు. 
 
అంతేకాదు అతడు షేర్ చేసిన వీడియోలో ఒక పచ్చి గొర్రె తలలోని నాలుకను నములుతూ మరోవైపు దాని కనుగుడ్డును స్పూన్‌తో బయటకు తీసి పూర్తిగా మింగేసిన భయంకరమైన చేష్టలను చూపించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments