Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదేపై సీఎం జగన్‌కి ట్వీట్ చేసిన రమణదీక్షితులు, అర్చకులకు కరోనా వచ్చినా..

Webdunia
గురువారం, 16 జులై 2020 (14:15 IST)
టిటిడిపై సీఎం జగన్‌కి గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ట్వీట్ చేశారు. టిటిడిలో 50 మందికి గాను 15 మంది అర్చకులకు కరోనావైరస్ పాజిటివ్ వచ్చింది. మరో 25 మంది రిజల్ట్స్ రావలసి వుందన్నారు. 
 
అయినా శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేతపై టిటిడి నిర్ణయం తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.చంద్రబాబు అనుసరించిన మీరాశి అర్చకులు, బ్రాహ్మణ వ్యతిరేక విధానాలను టిటిడి ఇప్పుడు కూడా అనుసరిస్తూందనీ, 
 
వెంటనే సిఎం జగన్ స్పందించకపోతే టిటిడిలో ఉపద్రవం వచ్చే అవకాశం వుందని పేర్కొన్నారు. మరి దీనిపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments