Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనగర్ లో రాహుల్- ప్రియాంక గాంధీ సందడి.. కారు నెట్టుతూ..

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (18:21 IST)
Rahul Gandhi
దాదాపు 150 రోజుల పాటు సాగిన భారత్ జోడో యాత్ర పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం కాశ్మీర్‌కు బయలుదేరారు. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించారు.  
 
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం ఉదయం శ్రీనగర్‌లోని హజరత్‌బాల్ దర్గాను, గండేర్‌బాల్‌లోని క్షీరభవాని ఆలయాన్ని సందర్శించారు. 
Rahul Gandhi
 
సోమవారం సాయంత్రం శ్రీనగర్‌లోని బౌలేవార్డ్ రోడ్డులో మంచులో కూరుకుపోయిన ఓ ప్రైవేట్ కారును గాంధీ ఇతరులతో కలిసి నెట్టారు. తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. 
 
ఈ వీడియోలో, రాహుల్ గాంధీ శ్రీనగర్‌లోని ప్రసిద్ధ దాల్ సరస్సు వెంబడి బౌలేవార్డ్ రోడ్డు వెంబడి నడుస్తూ, పడవ నడిపేవారు, స్థానిక ప్రజలతో సంభాషించడం కూడా కనిపించింది.

Rahul Gandhi

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

నాలో చిన్నపిల్లాడు ఉన్నాడు, దానికోసం థాయిలాండ్ లో శిక్షణ తీసుకున్నా: తేజ సజ్జా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments