Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 ఏళ్లు దాటితే పెళ్లి చేసుకోవాల్సిందే!.. లేకుంటే రూ.500 ఫైన్ కట్టాల్సిందే..

Webdunia
గురువారం, 27 మే 2021 (13:53 IST)
18 ఏళ్లు దాటితే పెళ్లి చేసుకోవాల్సిందే.. ఈ చట్టం అమలులోకి రానుంది. ఎక్కడంటే.. పాకిస్థాన్ సింధ్ రాష్ట్ర అసెంబ్లీలో ఓ చట్టసభ్యుడు వినూత్న బిల్లును బుధవారం ప్రవేశపెట్టారు. 18 ఏండ్లు నిండిన వారికి వివాహాన్ని తప్పనిసరి చేసేలా చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ బిల్లు ముసాయిదాను అసెంబ్లీలో సమర్పించారు. సమాజంలో అనైతిక కార్యకలాపాలను నిరోధించటమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకురావాలనుకుంటున్నామని సదరు నేత అసెంబ్లీకి తెలిపారు. 
 
ఈ మేరకు 'ద సింధ్ కంపల్సరీ మ్యారేజ్ యాక్ట్-2021' బిల్లు ముసాయిదాను.. సింధ్ అసెంబ్లీ సెక్రటేరియట్కు మత్తాహిదా మజ్లిస్-ఏ-అమల్(ఎమ్ఎమ్ఏ) పార్టీకి చెందిన నేత సయ్యద్ అబ్దుల్ రషీద్ అందజేశారు. 
 
18 ఏండ్లు దాటినవారికి వివాహం చేయని తల్లిందండ్రులు అందుకు గల కారణాన్ని జిల్లా డిప్యూటీ కమిషనర్ ఎదుట తెలియజేయాలని మసాయిదాలో పేర్కొన్నారు. అలా చేయని వారికి రూ.500ను జరిమానా విధించాలని తెలిపారు. ఈ బిల్లు ముసాయిదాను సమర్పించిన అనంతరం.. అబ్దుల్ రషీద్ ఓ వీడియో ప్రకటననుక విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments