Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 ఏళ్లు దాటితే పెళ్లి చేసుకోవాల్సిందే!.. లేకుంటే రూ.500 ఫైన్ కట్టాల్సిందే..

Webdunia
గురువారం, 27 మే 2021 (13:53 IST)
18 ఏళ్లు దాటితే పెళ్లి చేసుకోవాల్సిందే.. ఈ చట్టం అమలులోకి రానుంది. ఎక్కడంటే.. పాకిస్థాన్ సింధ్ రాష్ట్ర అసెంబ్లీలో ఓ చట్టసభ్యుడు వినూత్న బిల్లును బుధవారం ప్రవేశపెట్టారు. 18 ఏండ్లు నిండిన వారికి వివాహాన్ని తప్పనిసరి చేసేలా చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ బిల్లు ముసాయిదాను అసెంబ్లీలో సమర్పించారు. సమాజంలో అనైతిక కార్యకలాపాలను నిరోధించటమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకురావాలనుకుంటున్నామని సదరు నేత అసెంబ్లీకి తెలిపారు. 
 
ఈ మేరకు 'ద సింధ్ కంపల్సరీ మ్యారేజ్ యాక్ట్-2021' బిల్లు ముసాయిదాను.. సింధ్ అసెంబ్లీ సెక్రటేరియట్కు మత్తాహిదా మజ్లిస్-ఏ-అమల్(ఎమ్ఎమ్ఏ) పార్టీకి చెందిన నేత సయ్యద్ అబ్దుల్ రషీద్ అందజేశారు. 
 
18 ఏండ్లు దాటినవారికి వివాహం చేయని తల్లిందండ్రులు అందుకు గల కారణాన్ని జిల్లా డిప్యూటీ కమిషనర్ ఎదుట తెలియజేయాలని మసాయిదాలో పేర్కొన్నారు. అలా చేయని వారికి రూ.500ను జరిమానా విధించాలని తెలిపారు. ఈ బిల్లు ముసాయిదాను సమర్పించిన అనంతరం.. అబ్దుల్ రషీద్ ఓ వీడియో ప్రకటననుక విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments