Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో మహిళకు పురిటినొప్పులు.. నవజాత శిశువు..?

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (20:10 IST)
మలేషియా విమానంలో ఓ గర్భిణీ ప్రసవించింది. అయితే ఆ మహిళ జన్మనిచ్చిన నవజాత శిశువు మృతి చెందడంతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. టర్కీ నుంచి మలేషియా వెళ్తున్న విమానంలో మహిళ ప్రసవించింది. 
 
365 మంది ప్రయాణికులతో టర్కీ నుంచి మలేషియా వెళ్లే విమానం గాలిలో ఉండగా ఓ గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో విమానాన్ని చెన్నైలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. 
 
విమానాశ్రయంలోని వైద్య బృందం విమానంలోకి వెళ్లి మహిళకు చికిత్స అందించింది. అయితే శిశువు మృతిచెందింది. దీంతో విషాదం నెలకొంది. కానీ మృత శిశువును మలేషియాకు తీసుకెళ్లినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments