Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాలెట్ కాదు ఈవీఎంలే ముద్దు : ఎన్నికల సంఘం

Webdunia
గురువారం, 24 జనవరి 2019 (19:15 IST)
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై సాగుతున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమని తేల్చిచెప్పింది. ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నావాటిని నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. 
 
అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలను మాత్రమే ఉపయోగిస్తామని, బ్యాలెట్ విధానాన్ని ఉపయోగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. బ్యాలెట్ విధానం వల్ల ఓట్ల లెక్కింపుతో పాటు ఫలితాల వెల్లడిలో తీవ్రజాప్యం చోటుచేసుకుంటుందని తెలిపారు. 
 
ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నట్టుగా ఇపుడు బ్యాలెట్ విధానానికి వెళ్లడం కుదరదని చెప్పారు. కాగా, మన దేశంలో ఉపయోగించే ఈవీఎంలను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థలు తయారు చేస్తున్నాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments