Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాలెట్ కాదు ఈవీఎంలే ముద్దు : ఎన్నికల సంఘం

Webdunia
గురువారం, 24 జనవరి 2019 (19:15 IST)
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై సాగుతున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమని తేల్చిచెప్పింది. ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నావాటిని నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. 
 
అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలను మాత్రమే ఉపయోగిస్తామని, బ్యాలెట్ విధానాన్ని ఉపయోగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. బ్యాలెట్ విధానం వల్ల ఓట్ల లెక్కింపుతో పాటు ఫలితాల వెల్లడిలో తీవ్రజాప్యం చోటుచేసుకుంటుందని తెలిపారు. 
 
ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నట్టుగా ఇపుడు బ్యాలెట్ విధానానికి వెళ్లడం కుదరదని చెప్పారు. కాగా, మన దేశంలో ఉపయోగించే ఈవీఎంలను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థలు తయారు చేస్తున్నాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments