విజయవాడ చిన్నారికి మంకీపాక్స్ కాదు.. చర్మంపై దద్దుర్లే

Webdunia
ఆదివారం, 17 జులై 2022 (19:24 IST)
దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా విజయవాడకు వచ్చిన ఓ బాలికకు మంకీపాక్స్ సోకినట్టు ప్రచారం జరిగింది. దీంతో ఆ చిన్నారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అలాగే, ఆ చిన్నారి కుటుంబ సభ్యులను కూడా ఐసోలే‌షన్‌కు ఉంచారు. అదేసమయంలో ఆ చిన్నారి నుంచి నమూనాలు సేకరించి పూణెలోని వైరాలాజీ ల్యాబ్‌కు పంపించారు 
 
అక్కడ జరిగిన ప్రయోగాల్లో ఆ చిన్నారికి సోకింది మంకీపాక్స్ కాదని చర్మంపై దద్దుర్లేనని తేలింది. ఈ విషయాన్ని విజయవాడ వైద్యులు వెల్లడించారు. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. కాగా, కేరళలో మంకీపాక్స్ కేసు వెలుగు చూసిన విషయం తెల్సిందే. దీంతో దీన్ని అరికట్టేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా కుమార్తె ముఖాన్ని అందుకే చూపించడం లేదు : ఉపాసన

Rukmini Vasanth: కాంతారా హీరోయిన్‌కు టాలీవుడ్ ఆఫర్లు.. ఎన్టీఆర్ డ్రాగన్‌లో సంతకం చేసిందా?

అది నా రెండో ఇళ్లు.. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా వుంటాను.. ఆ కొటేషన్ నన్ను మార్చేసింది..

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments