Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో సెటైర్లు.. #NithyanandaSwami వీడియో వైరల్

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (11:35 IST)
సోషల్ మీడియాలో నిత్యానంద వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై జోకులు పేలుస్తున్నారు. నిత్యానంద విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో సెటైరికల్ జోకులు పేల్చే ఆయుధంగా మారిపోయింది. నిత్యానంద ప్రస్తుతం విదేశాలకు పారిపోయాడు.

ఈ మధ్యే ఈక్వెడార్‌లో ఓ దీవిని కొనేసి, కొత్త దేశం క్రియేట్ చేసినట్లు చెప్పుకున్న నిత్యానందకు... అంత సీన్ లేదనీ, అసలు తాము ఏ దీవినీ నిత్యానందకు అమ్మలేదని ఈక్వెడార్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
అంతేగాకుండా.. ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తిరస్కరించింది. వెంటనే నిత్యానంద అజ్ఞాతంలోకి చెక్కేశాడు. తాజాగా ఆయన మాట్లాడుతున్న ఓ వీడియో రిలీజైంది. అందులో నిత్యానంద చెప్పిన మాటలు విని ఆయనకు పిచ్చి బాగా ముదిరిందనీ, వెంటనే ఎవరికైనా చూపించాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
 
ఆ వీడియోలో నిత్యానందా ఏమన్నాడంటే.. తనను ఎవరూ టచ్ చేయలేరని చెప్పాడు. ఏ స్టూపిడ్ కోర్టూ తనను ప్రాసిక్యూట్ చేయలేదు. తాను పరమశివుడిని అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేసి నవ్వుకోండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments