Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో సెటైర్లు.. #NithyanandaSwami వీడియో వైరల్

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (11:35 IST)
సోషల్ మీడియాలో నిత్యానంద వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై జోకులు పేలుస్తున్నారు. నిత్యానంద విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో సెటైరికల్ జోకులు పేల్చే ఆయుధంగా మారిపోయింది. నిత్యానంద ప్రస్తుతం విదేశాలకు పారిపోయాడు.

ఈ మధ్యే ఈక్వెడార్‌లో ఓ దీవిని కొనేసి, కొత్త దేశం క్రియేట్ చేసినట్లు చెప్పుకున్న నిత్యానందకు... అంత సీన్ లేదనీ, అసలు తాము ఏ దీవినీ నిత్యానందకు అమ్మలేదని ఈక్వెడార్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
అంతేగాకుండా.. ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తిరస్కరించింది. వెంటనే నిత్యానంద అజ్ఞాతంలోకి చెక్కేశాడు. తాజాగా ఆయన మాట్లాడుతున్న ఓ వీడియో రిలీజైంది. అందులో నిత్యానంద చెప్పిన మాటలు విని ఆయనకు పిచ్చి బాగా ముదిరిందనీ, వెంటనే ఎవరికైనా చూపించాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
 
ఆ వీడియోలో నిత్యానందా ఏమన్నాడంటే.. తనను ఎవరూ టచ్ చేయలేరని చెప్పాడు. ఏ స్టూపిడ్ కోర్టూ తనను ప్రాసిక్యూట్ చేయలేదు. తాను పరమశివుడిని అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేసి నవ్వుకోండి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments