సోషల్ మీడియాలో సెటైర్లు.. #NithyanandaSwami వీడియో వైరల్

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (11:35 IST)
సోషల్ మీడియాలో నిత్యానంద వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై జోకులు పేలుస్తున్నారు. నిత్యానంద విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో సెటైరికల్ జోకులు పేల్చే ఆయుధంగా మారిపోయింది. నిత్యానంద ప్రస్తుతం విదేశాలకు పారిపోయాడు.

ఈ మధ్యే ఈక్వెడార్‌లో ఓ దీవిని కొనేసి, కొత్త దేశం క్రియేట్ చేసినట్లు చెప్పుకున్న నిత్యానందకు... అంత సీన్ లేదనీ, అసలు తాము ఏ దీవినీ నిత్యానందకు అమ్మలేదని ఈక్వెడార్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
అంతేగాకుండా.. ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తిరస్కరించింది. వెంటనే నిత్యానంద అజ్ఞాతంలోకి చెక్కేశాడు. తాజాగా ఆయన మాట్లాడుతున్న ఓ వీడియో రిలీజైంది. అందులో నిత్యానంద చెప్పిన మాటలు విని ఆయనకు పిచ్చి బాగా ముదిరిందనీ, వెంటనే ఎవరికైనా చూపించాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
 
ఆ వీడియోలో నిత్యానందా ఏమన్నాడంటే.. తనను ఎవరూ టచ్ చేయలేరని చెప్పాడు. ఏ స్టూపిడ్ కోర్టూ తనను ప్రాసిక్యూట్ చేయలేదు. తాను పరమశివుడిని అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేసి నవ్వుకోండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments