Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున, చిరంజీవిలు టిక్కెట్లు అమ్మమంటేనే అమ్ముతున్నాం: రోజా

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (12:24 IST)
సినిమా టిక్కెట్లను అమ్మి ప్రభుత్వ ఖజానాను నింపుకోవాల్సిన అవసరం రాష్ట్రప్రభుత్వానికి లేదన్నారు నగరి ఎమ్మెల్యే రోజా. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు రోజా. విఐపి విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో రోజా మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు బాధాకరమని.. ఆయన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు, కోడెల శివప్రసాద్‌కు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మానసిక క్షోభకు గురిచేసినప్పుడు అయ్యన్నపాత్రుడు ఏమయ్యారని రోజా ప్రశ్నించారు.
 
ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి ఎలా ఉండాలో జగన్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. సినిమా టిక్కెట్లు ఆన్లైన్‌లో విక్రయించాలని చిరంజీవి, నాగార్జున కోరడంతోనే సీఎం జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments