Webdunia - Bharat's app for daily news and videos

Install App

గడ్డం గీయించినా.. గొంతు కోసినా మేం ముస్లింలగానే ఉంటాం : ఓవైసీ

ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాల్లో ముస్లింలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా, గోవులను అక్రమంగా తరలిస్తున్నారో... గొడ్డు మాంసం ఆరగిస్తున్నారనో.. గడ్డం పెంచారనో ఇలా ఏదో కారణంతో కొన్ని అల్లరి మూకలు

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (12:21 IST)
ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాల్లో ముస్లింలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా, గోవులను అక్రమంగా తరలిస్తున్నారో... గొడ్డు మాంసం ఆరగిస్తున్నారనో.. గడ్డం పెంచారనో ఇలా ఏదో కారణంతో కొన్ని అల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్నారు.
 
ఈనేపథ్యంలో తాజాగా హర్యానాలో బలవంతంగా ఓ ముస్లిం యువకుడికి గుర్తు తెలియని వ్యక్తులు.. గడ్డం గీయించారు. ఇది వివాదాస్పదమైంది. దీనిపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోమవారం స్పందించారు. 
 
హర్యానాలో ముస్లిం యువకుడికి గడ్డం గీయించిన వ్యక్తులకు, వారి తల్లిదండ్రులకు తాను చెప్పేది ఒక్కటే.. మీరు మా గొంతు కోసినా కూడా.. తాము ముస్లింల లాగానే ఉంటామని ఓవైసీ తేల్చిచెప్పారు. తాము మిమ్మల్ని ఇస్లాం మతంలోకి మార్చి గడ్డం పెంచామని చెబితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనల వల్ల దేశంలో అశాంతి పెరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments