Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ఏసీ కోచ్‌లో అర్థనగ్నంగా ఎమ్మెల్యే, ప్రయాణికులు బెంబేలు

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (13:12 IST)
జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ పాట్నా నుండి న్యూఢిల్లీ వెళ్తున్నప్పుడు తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ యొక్క AC ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో లోదుస్తులలో తిరుగుతూ కనిపించారు. ఈ సంఘటన గురువారం జరిగింది.
 
కోచ్‌లోని ఎమ్మెల్యే వేషధారణ తోటి ప్రయాణికుల నుంచి తీవ్ర అభ్యంతరాలను రేకెత్తించింది. ఇది దాదాపు గొడవకు దారితీసింది.
 
"ఎమ్మెల్యే ప్రవర్తనపై తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పై కేసునమోదు చేశామని రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (CPRO) రాజేష్ కుమార్ అన్నారు.
 
ప్రయాణంలో కడుపు నొప్పిగా ఉన్నందున నేను అండర్‌గార్మెంట్స్ మాత్రమే ధరించాను "అని ఎమ్మెల్యే అన్నారు. కోచ్‌లో ఎమ్మెల్యే తెల్లటి చొక్కాలో తిరుగుతూ కనిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments