Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ఏసీ కోచ్‌లో అర్థనగ్నంగా ఎమ్మెల్యే, ప్రయాణికులు బెంబేలు

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (13:12 IST)
జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ పాట్నా నుండి న్యూఢిల్లీ వెళ్తున్నప్పుడు తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ యొక్క AC ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో లోదుస్తులలో తిరుగుతూ కనిపించారు. ఈ సంఘటన గురువారం జరిగింది.
 
కోచ్‌లోని ఎమ్మెల్యే వేషధారణ తోటి ప్రయాణికుల నుంచి తీవ్ర అభ్యంతరాలను రేకెత్తించింది. ఇది దాదాపు గొడవకు దారితీసింది.
 
"ఎమ్మెల్యే ప్రవర్తనపై తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పై కేసునమోదు చేశామని రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (CPRO) రాజేష్ కుమార్ అన్నారు.
 
ప్రయాణంలో కడుపు నొప్పిగా ఉన్నందున నేను అండర్‌గార్మెంట్స్ మాత్రమే ధరించాను "అని ఎమ్మెల్యే అన్నారు. కోచ్‌లో ఎమ్మెల్యే తెల్లటి చొక్కాలో తిరుగుతూ కనిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments