Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ఏసీ కోచ్‌లో అర్థనగ్నంగా ఎమ్మెల్యే, ప్రయాణికులు బెంబేలు

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (13:12 IST)
జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ పాట్నా నుండి న్యూఢిల్లీ వెళ్తున్నప్పుడు తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ యొక్క AC ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో లోదుస్తులలో తిరుగుతూ కనిపించారు. ఈ సంఘటన గురువారం జరిగింది.
 
కోచ్‌లోని ఎమ్మెల్యే వేషధారణ తోటి ప్రయాణికుల నుంచి తీవ్ర అభ్యంతరాలను రేకెత్తించింది. ఇది దాదాపు గొడవకు దారితీసింది.
 
"ఎమ్మెల్యే ప్రవర్తనపై తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పై కేసునమోదు చేశామని రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (CPRO) రాజేష్ కుమార్ అన్నారు.
 
ప్రయాణంలో కడుపు నొప్పిగా ఉన్నందున నేను అండర్‌గార్మెంట్స్ మాత్రమే ధరించాను "అని ఎమ్మెల్యే అన్నారు. కోచ్‌లో ఎమ్మెల్యే తెల్లటి చొక్కాలో తిరుగుతూ కనిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments