పోలీసు పట్ల మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య దురుసు ప్రవర్తన: సీఎం చంద్రబాబు వార్నింగ్ (video)

ఐవీఆర్
మంగళవారం, 2 జులై 2024 (20:39 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి తాజాగా పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె పోలీసు ఉద్యోగుల పట్ల అనుచితంగా మాట్లాడారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ అవుతుండటమే కాకుండా నెటిజన్లు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది.
 
దీనితో చంద్రబాబు ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. అధికారులు, ఉద్యోగుల పట్ల గౌరవంగా మసలుకోవాలనీ, ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీనితో మంత్రి రాంప్రసాద్ ఇలాంటివి పునరావృతం కావని సంజాయిషీ ఇచ్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments