Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసు పట్ల మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య దురుసు ప్రవర్తన: సీఎం చంద్రబాబు వార్నింగ్ (video)

ఐవీఆర్
మంగళవారం, 2 జులై 2024 (20:39 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి తాజాగా పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె పోలీసు ఉద్యోగుల పట్ల అనుచితంగా మాట్లాడారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ అవుతుండటమే కాకుండా నెటిజన్లు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది.
 
దీనితో చంద్రబాబు ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. అధికారులు, ఉద్యోగుల పట్ల గౌరవంగా మసలుకోవాలనీ, ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీనితో మంత్రి రాంప్రసాద్ ఇలాంటివి పునరావృతం కావని సంజాయిషీ ఇచ్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments