Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసు పట్ల మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య దురుసు ప్రవర్తన: సీఎం చంద్రబాబు వార్నింగ్ (video)

ఐవీఆర్
మంగళవారం, 2 జులై 2024 (20:39 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి తాజాగా పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె పోలీసు ఉద్యోగుల పట్ల అనుచితంగా మాట్లాడారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ అవుతుండటమే కాకుండా నెటిజన్లు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది.
 
దీనితో చంద్రబాబు ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. అధికారులు, ఉద్యోగుల పట్ల గౌరవంగా మసలుకోవాలనీ, ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీనితో మంత్రి రాంప్రసాద్ ఇలాంటివి పునరావృతం కావని సంజాయిషీ ఇచ్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments