Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖమ్మంలో 'ఆచార్య': మంత్రి పువ్వాడ సత్కారం

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (20:30 IST)
ఖమ్మంలోని మమత ఆసుపత్రిలో గల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటికి విచ్చేసిన ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్ చరణ్‌లకి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వాగతం పలికారు.
 
ఇల్లందులో ఆచార్య చిత్ర షూటింగ్ నిమిత్తం ఖమ్మంకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్ చరణ్‌లకి మంత్రి పువ్వాడ తన ఇంట్లో బస ఏర్పాటు చేశారు.
 
ఈ సందర్భంగా స్వయంగా వారికి స్వాగతం పలికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువతో సత్కరించారు. షూటింగ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్నందుకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

ఎవర్రా మీరంతా..అంటూ వినూత్నంగా నీహారిక కొత్త సినిమా ప్రచారం

అశోక్ గల్లా 'దేవకీ నందన వాసుదేవ' నుంచి ఏమయ్యిందే ప్రోమో విడుదల

చెన్నయ్ లో ఫారెస్ట్ హోర్డింగ్స్ నడుమ అభిమానులతో ఇన్‌స్పెక్టర్‌ రిషి విజయ వేడుక

హైదరాబాదులో మూడో ఆస్తి.. ఇల్లు కొనుగోలు చేసిన రాశిఖన్నా

కొరటాల శివ నిర్మస్తున్న సత్యదేవ్ కొత్త చిత్రం క్రిష్ణమ్మ డేట్ వచ్చేసింది

బాదంపప్పుల చక్కదనంతో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోండి

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2024: ఆరోగ్యంగా వుండేందుకు సూత్రాలు

వేసవిలో శరీరానికి ఎనర్జీ బూస్టర్ కొబ్బరి నీరు, ఎలాగో తెలుసా?

‘రసమయి’ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్‌ను ప్రారంభించిన సాయి సిల్క్స్ కళామందిర్‌

పొటాషియం తగ్గితే ఏమవుతుంది? అది లభించే పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments