Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్, ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా డబ్బు వెదజల్లుతారనీ....

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (19:50 IST)
కరోనా వైరస్ విజృంభణ నేపధ్యంలో లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం హెలికాప్టర్ల ద్వారా నగదు పంపిణీ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించినట్లు నకిలీ వార్తలు ప్రచారం అయ్యాయి. ఇలాంటి నకిలీ వార్తలను వ్యాప్తి చేయడం శిక్షతో కూడినదని అధికారులు పేర్కొన్నారు.
 
దేశంలో లాక్ డౌన్ కారణంగా హెలికాప్టర్ల నుంచి డబ్బును ప్రజలకు వదలాలని మోడీ ఆదేశించినట్లు కర్ణాటకలోని ఒక టీవీ ఛానల్ తెలిపింది. దీనితో చాలామంది గ్రామస్తులు ఆకాశం వైపు కళ్ళు పెట్టుకుని హెలికాప్టర్ కోసం ఎదురుచూసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నకిలీ వార్తా కథనానికి సంబంధించి వివరణ కోరుతూ అధికారులు ఛానెల్‌కు నోటీసు పంపారు. ఛానెల్ వివరణ ఇచ్చేందుకు 10 రోజులు ఇవ్వబడింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments